Tuesday, October 12, 2010

సరస్వతి నమస్తుభ్యం


శ్రీ ప్రచురణలు పతాకంపై రాజమండ్రికి చెందిన విద్యావేత్త, విదుషీమణి ఇరగవరపు శ్రీపద్మావతి (ప్రిన్సిపాల్, మహావీర్ విద్యానికేతన్) సంకలనం చేసిన సరస్వతీ స్తుతులు, ప్రస్తావనల సమాహారం ఇది. పండితులనుంచి పామరుల వరకూ అందరికీ ఆ చదువుల తల్లి అనుగ్రహాన్ని చేకూర్చే ఈ మంచి ప్రయత్నం ద్వారా శ్రీపద్మావతి పలువురు ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. మన పోయెట్స్ డయాస్ వీక్షకుల సౌకర్యార్థం ఈ సరస్వతీ నమస్తుభ్యం పుస్తకంలోని విషయాలను ప్రత్యేక పేజీగా పొందుపరుస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ....           సైట్ అడ్మినిస్ట్రేటర్